కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.జగ్గారెడ్డి ఛాలెంజ్ కు వైఎస్ఆర్ బిడ్డ భయపడదని చెప్పారు.
జగ్గారెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని తెలిపారు.వైఎస్ఆర్ చనిపోయిన రోజు మీరు పరామర్శకు వస్తే.
మేం రాజకీయాలు మాట్లాడామని అనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ రోజు తమ కుటుంబం పడిన బాధ తమకే తెలుసని అన్నారు.
పాలమూరు ఎమ్మెల్యేలంతా స్పీకర్ కు ఫిర్యాదు చేస్తేనే భయపడలేదని పేర్కొన్నారు.అంతేకాకుండా ఒక మంత్రి ఎఫ్ఐఆర్ నమోదు చేసినా భయపడలేదన్న షర్మిల.
ఇలాంటి బెదిరింపులకు భయపడదని స్పష్టం చేశారు.