లాభాల బాటలో ఆర్టీసీ : టీఎస్ఆర్టీసీ ఛైర్మన్

ఆర్టీసీని ఛాలెంజ్ గా తీసుకున్నామని తెలంగాణ ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు.తెలంగాణ ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తున్నామన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు 11 శాతం పెరిగాయన్న ఆయన.మరో డీఏ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు.మరో వెయ్యి కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

ఈ మాజీ ముఖ్యమంత్రుల పిల్లలందరు ఈ సారి ఎన్నికల్లో సత్తా చాటేనా ?

తాజా వార్తలు