కడప జిల్లాలో అధికారుల సమన్వయలోపం..!

కడప జిల్లాలో అధికారుల మధ్య సమన్వయ లోపం బయటపడింది.పాత బస్టాండ్‎ను మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది బంద్ చేశారు.

 Lack Of Coordination Of Officials In Kadapa District..!-TeluguStop.com

కార్పొరేషన్‎కు పన్ను కట్టలేదని బస్సులు వెళ్లకుండా అడ్డుకున్నారు.అయితే, కార్పొరేషన్‎కు ఆర్టీసీ రూ.2 కోట్ల 30 లక్షల పన్నులు బకాయిలు ఉన్నట్లు సిబ్బంది చెబుతున్నారు.ఈ క్రమంలో మున్సిపల్ సిబ్బందికి మద్ధతు తెలిపిన టీడీపీ, సీపీఎం నేతలు.

బస్టాండ్ ఎదుట రాస్తారోకో చేపట్టారు.వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

సమాచారం తెలుసుకున్న ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube