రైలు రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. పెద్దపల్లి జిల్లాలో ఘటన

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.పెద్దపల్లిలో రైల్వే ట్రాక్ మరమ్మత్తు పనులు చేస్తున్న కూలీలను రైలు ఢీకొట్టింది.

 Death In The Form Of A Train-TeluguStop.com

ఈ ఘటనలో ముగ్గురు కూలీలు మృత్యువాత పడ్డారు.పెద్దపల్లి నుంచి కాజీపేట వైపు డౌన్ లైన్ లో గూడ్స్ రైలు వెళ్తుండగా.

మధ్య లైన్ లో పనులు చేస్తున్నారు.అదే సమయంలో ట్రాక్ పై వస్తున్న మరో రైలును గుర్తించకపోవడంతో కూలీలు దుర్మరణం చెందినట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube