అమరావతిలోని మందడంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.అసెంబ్లీని ముట్టడించేందుకు టీడీపీ ఎస్సీ సెల్ నేతలు ప్రయత్నించారు.
అనంతరం అసెంబ్లీ సమీపంలోని ఓ బిల్డింగ్ పైకి ఎక్కి నిరసనకు దిగారు.ఈ నేపథ్యంలో నిరసనకారులను కిందకి దించిన పోలీసులు.
వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.మూడున్నర సంవత్సరాల వైసీపీ ప్రభుత్వ పాలన తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమం చేపట్టారు.







