మోదీ ప్రధాని అయ్యాక పథకాల్లో లీకేజీ లేదు: నిర్మలా సీతారామన్

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యాక దేశంలో అమలు అవుతున్న పథకాల్లో లీకేజీ లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు.దేశంలో ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు.

 No Leakage In Schemes After Modi Became Pm: Nirmala Sitharaman-TeluguStop.com

ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందేలా నగదు బదిలీ అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తే అంత మొత్తం నేరుగా ప్రజలకు చేరుతోందని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube