పార్టీ రద్దయిందనే వార్తలు అవాస్తవం: కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ రద్దయిందని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆ పార్టీ అధినేత కేఏ పాల్ తెలిపారు.ఇటీవల పలు పార్టీల గుర్తింపును కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసిన విషయం తెలిసిందే.

 Rumors Of The Party's Cancellation Are Untrue: Ka Paul-TeluguStop.com

ఈ క్రమంలో ప్రజాశాంతి పార్టీ కూడా రద్దయిందనే ప్రచారం జరుగుతోంది.

అయితే, తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చిందని తెలిపారు.

వాటికి త్వరలోనే సమాధానం పంపిస్తామన్నారు.క్రైస్తవుల్లో ఐకమత్యం లోపించదని.

అందుకే ఇతర పార్టీల నేతల వద్ద దేహీ అంటున్నారని ఆరోపణలు చేశారు.అనంతరం ప్రజా గాయకుడు గద్దర్ ను శాంతిదూతగా అన్ని దేశాలకు తిప్పుతానని చెప్పారు.

అదేవిధంగా ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube