తెరాసలో భారీ చేరికలు..

ఖమ్మం: తెరాసలో భారీ చేరికలు.ఖమ్మం కార్పొరేషన్ 44వ డివిజన్ లెనిన్ నగర్ నందు పలు పార్టీల నుండి తెరాస స్థానిక కార్పొరేటర్ పాలెపు విజయ అధ్వర్యంలో చర్మకరుల నాయకులు గంట భీమయ్య, పాల్ సంజీవరావు అధ్వర్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి సమక్షంలో 150కుటుంబాలు తెరాస పార్టీలో చేరారు.

 Political Leaders Huge Joinings In Khammam Trs Division, Political Leaders ,kham-TeluguStop.com

చేరిన వారిలో జి వెంకయ్య, భద్రం, వీరస్వామి, బాలరాజు, మరియమ్మ, వెంకయ్య, కొల్లు వెంకటేశ్వర్లు, సూరమ్మ, లక్ష్మీ, ప్రభావతి, గంట సుజాత, నాగమణి, కీసర వెంకయ్య, సైదా చారి, భూక్యా జ్యోతి, బత్తుల పుల్లయ్య తదితరులు తెరాస పార్టీలో చేరారు.

వారికి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube