సీజేఐ ఎన్వీ ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ క‌విత లేఖ‌

సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణకు ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత లేఖ రాశారు.బిల్కిస్ బానో దోషుల విడుద‌ల‌లో జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

రేపిస్ట్ ల స్వాతంత్య్ర దినోత్స‌వం నాడు బ‌య‌టికి రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు భ‌యాందోళ‌న‌కు గుర‌వుతార‌న్నారు.దోషుల విడుద‌ల నిర్ణ‌యం వెన‌క్కు తీసుకునేలా.

చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ‌లో పేర్కొన్నారు.ప్ర‌భుత్వాలు రిమిష‌న్ అధికారాల‌ను ఏక ప‌క్షంగా ఉప‌యోగించ‌వ‌ద్ద‌ని, సుప్రీం తీర్పులో స్ప‌ష్టం చేసింద‌ని క‌విత అన్నారు.

సీఎం జగన్ ప్రాణానికి విలువ లేదా..? : పోసాని
Advertisement

తాజా వార్తలు