జింబాబ్వేతో వ‌న్డే సిరీస్ లో టీమిండియా విజ‌యం

జింబాబ్వేతో వ‌న్డే సిరీస్ లో టీమిండియా విజ‌యం సాధించింది.హ‌రారే స్పోర్ట్స్ క్ల‌బ్ లో జ‌రిగిన తొలి వ‌న్డేలో 10 వికెట్ల తేడాతో గెలిచింది.ముందుగా జింబాబ్వేను 40.3 ఓవర్లలో 189 పరుగులకే కట్టడి చేసింది.అనంత‌రం ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 30.5 ఓవర్లలోనే భార‌త్ త‌న‌న మ్యాచ్ ను ముగించింది.

 Team India Won The Odi Series Against Zimbabwe-TeluguStop.com

ఓపెనర్లు శిఖర్ ధావన్ 81, శుభ్ మాన్ గిల్ 82 పరుగులతో అజేయంగా నిలిచారు.113 బంతులెదుర్కొన్న ధావన్ 9 ఫోర్లు కొట్టగా, యువ ఆటగాడు గిల్ 72 బంతులాడి 10 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు.ఈ విజయంతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ముందంజ వేసింది.ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆగస్టు 20న ఇదే మైదానంలో జరగనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube