యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్న ఏపీ మంత్రి రోజా..

ఏపీ టూరిజం మంత్రి ఆర్కే రోజా శుక్రవారం యాదగిరి శ్రీ లక్ష్మీ నృసింహుని ఆలయాన్నిసందర్శించారు.ఆమెకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.స్వాతి పూజలు అష్టోత్తర శత ఘటాభిషేకంలో పాల్గొన్నారు.అనంతరం శ్రీ వరలక్ష్మీ పూజలో పాల్గొని అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి శివాలయంలో రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

 Ap Minister Roja Visited Yadagiri Gutta Sri Lakshminarasimha Swamy Minister Roja-TeluguStop.com

అనంతరం అర్చకులు ఆమెకు ఆశీర్వచనం జరిపి శేష వస్త్రాలు, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాదాద్రిఆలయాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా నిర్మాణం చేయడం ఆయన పూర్వజన్మ సుకృతంగా అభివర్ణించారు.

స్వామి వారి తిరు నక్షత్రం అందులో శ్రావణ శుక్రవారం రోజున శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ఆమె తెలిపారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube