సీఎం పర్యటన సందర్బంగా వరద బాధితులకు సీఎం ముందు ఎలా చెప్పాలని ట్రైనింగ్ ఇస్తున్న మంత్రి వేణు

కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు.వరదల వల్ల ఏర్పడిన ఇబ్బందులను బాధితుల నుంచి నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.

 Minister Venu Gopala Krishna Training People What To Say In Cm Jagan Tour Detail-TeluguStop.com

నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.

ఈ సందర్భంగా ప్రభుత్వం సాయంపై కూడా ఏ విధంగా మాట్లాడాలో ముఖ్యమంత్రి వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులకు క్లాస్ చెప్తున్నారు.

వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అన్ని అందించిందని, గత ప్రభుత్వాల్లో చాలా ఆలస్యమయ్యేదని చెప్పాలని మంత్రి బాధితులకు పాఠాలు చెప్పారు.ఒకసారి ఆ మాటలు మనము విందాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube