సీఎం పర్యటన సందర్బంగా వరద బాధితులకు సీఎం ముందు ఎలా చెప్పాలని ట్రైనింగ్ ఇస్తున్న మంత్రి వేణు

కోనసీమ జిల్లాలో వరద ప్రభావిత గ్రామాల్లో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు పర్యటించనున్నారు.

వరదల వల్ల ఏర్పడిన ఇబ్బందులను బాధితుల నుంచి నేరుగా అడిగి తెలుసుకోనున్నారు.

నష్టాన్ని స్వయంగా పరిశీలించనున్నారు.ఈ సందర్భంగా ప్రభుత్వం సాయంపై కూడా ఏ విధంగా మాట్లాడాలో ముఖ్యమంత్రి వద్ద మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ఆ గ్రామాల్లో పర్యటిస్తూ బాధితులకు క్లాస్ చెప్తున్నారు.

వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం అన్ని అందించిందని, గత ప్రభుత్వాల్లో చాలా ఆలస్యమయ్యేదని చెప్పాలని మంత్రి బాధితులకు పాఠాలు చెప్పారు.ఒకసారి ఆ మాటలు మనము విందాం.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు