వైయస్ జగన్ ప్రభుత్వం కొత్త ఆలోచన ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్ విధానం..!!

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వినూత్నమైన ఆలోచనలతో పాలన అందిస్తున్న సంగతి తెలిసిందే.ఎక్కువగా విద్య మరియు వైద్యంపై దృష్టి పెడుతూ.వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.“నాడు నేడు” కార్యక్రమంలో మరియు కాలేజీలు ఇంకా హాస్పిటల్స్ రూపురేఖలు మార్చడం జరిగింది.అదే రీతిలో ఆరోగ్యశ్రీ పథకంలో కూడా అనేక మార్పులు చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ఈ ఆగస్టు 15 తారీకు నుండి రాష్ట్రవ్యాప్తంగా ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని తీసుకురావడానికి సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

 Ys Jagan Governance New Idea Family Doctor Concept Details, Ys Jagan, Ycp Gover-TeluguStop.com

బుధవారం వైద్య ఆరోగ్య శాఖ పై సమీక్ష నిర్వహించిన జగన్ .ఆరోగ్యశ్రీ ద్వారా అందించే చికిత్సలను పెంచాలని సూచించారు.ఇదే సమయంలో ఆగస్టు మొదటి తారీకు నుండి పెంచిన చికిత్సలు అందుబాటలో ఉండేలా చర్యలు తీసుకోవాలని.ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.విలేజ్ క్లినిక్, PHC లకు డిజిటల్ వీడియో లింకేజ్ ఉండాలన్న జగన్.ప్రికషన్ డోస్ వ్యవధి తగ్గించినందున వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube