ఈనెల 13వ తారీకు విశాఖపట్నం సిద్ధమైన ఏపీ సీఎం జగన్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 13వ తారీకు విశాఖపట్నంకు రెడీ అయ్యారు.వాహన మిత్ర లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమం కోసం సీఎం జగన్ విశాఖ వెళ్లబోతున్నారు.

 Ap Cm Jagan Vishakapatnam Tour Schduled Details Ap Cm Jagan, Vishakapatnam, Ysr-TeluguStop.com

జగన్ విశాఖ షెడ్యూల్ చూస్తే ఈ నెల 13వ తారీకు ఉదయం 10:30 గంటలకు విశాఖ విమానశ్రయానికి చేరుకుంటారు.ఆ తర్వాత 11:05 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ మైదానమందు చేరుకుని.అక్కడ పది నిమిషాల పాటు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శిస్తారు.

అనంతరం వైయస్సార్ వాహన మిత్రుల లబ్ధిదారులతో ఫోటో సెషన్ లో పాల్గొంటారు.ఇక తర్వాత ఉదయం 11:47 నిమిషాల నుండి 12 గంటల 17 నిమిషాల వరకు జగన్ ప్రసంగం ఉంటుంది.ప్రసంగం అనంతరం లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేస్తారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 నిమిషాలకు విమానాశ్రయానికి చేరుకుంటారు.విమానాశ్రయంలోనే 12:55 నిమిషాల నుండి 1:15 నిమిషాల వరకు స్థానిక నాయకులతో సమావేశం అవుతారు.ఆ తర్వాత 1: 20 నిమిషాలకు గన్నవరం తిరిగి ప్రయాణం అవుతారు.సీఎం జగన్ రాక నేపథ్యంలో విశాఖలో ఇప్పటినుండే ప్రభుత్వ అధికారులు.

భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube