సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని కల్నల్ సంతోష్ బాబు సర్కిల్ లో ఆయన విగ్రహానికి కేంద్ర మంత్రి వి.కె.
సింగ్ పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరావు,సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.