చంద్రబాబు జరిపింది మహానాడు కాదు మాయనాడు:మంత్రి జోగి రమేష్

శ్రీకాకుళం నుండి అనంత పురం వరకు జరిగిన సామాజిక న్యాయ భేరి కి అపూర్వ స్పందన వచ్చింది.ఎక్కడికి వెళ్ళినా జయహో జగనన్న తో హోరెత్తింది.

 Minister Jogi Ramesh Sensational Comments On Chandrababu Naidu,chandrababu Naidu-TeluguStop.com

మూడు సంవత్సారాల కాలం లో సామాజిక న్యాయం చేసి చూపించిన ఘనత సీఎం గారిది.చంద్రబాబు జరిపింది మహానాడు కాదు మాయనాడు జరిగింది.

ముఖ్యమంత్రిని తిడితే చంద్రబాబు ఆనందపడ్డాడు, నవ్వుకున్నాడు చంద్రబాబు.అభినవపూలే జగన్ మోహన్ రెడ్డి అని బీసీ లు కిర్తిస్తుంటే టీడీపీ నాయకులు తట్టుకోలేకపోతున్నారు.

రాజ్యాంగ నిర్మాత బీ.అర్ అంబేద్కర్ అయితే సామాజిక న్యాయ నిర్మాత జగన్ మోహన్ రెడ్డి గారు బీ.సి లకు మీరు ఏమి చేసారో…మేము ఏమి చేశామో బహిరంగ చర్చకు రావాలని మహానాడు లో తొడలు కొట్టించారు.గతంలో తొడలు కొట్టినవారు ఇంటికెళ్లరు రాష్ట్రమంతటా జగనే కావాలి… జగనే రావాలని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube