ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాలను తెలిపిన ఆలపాటి రాజేంద్రప్రసాద్ , సినీ దర్శకులు బుర్రా సాయిమాధవ్

గుంటూరు జిల్లా, తెనాలి: టీడీపీ పార్టీ కార్యాలయంలో విలేఖర్ల సమావేశంలో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు సంబంధించి కార్యక్రమాలను తెలిపిన ఆలపాటి రాజేంద్రప్రసాద్, సినీ దర్శకులు బుర్రా సాయిమాధవ్. స్వర్గీయ నందమూరి తారకరామారావు శత జయంతి సందర్భంగా తెనాలిలో ఏడాది పాటు ఘనంగా ఉత్సవాలు.

 Saimadhav Burra Aalapati Rajendra Prasad About Ntr Shatajayanthi Celebrations De-TeluguStop.com

శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ 28న తెనాలి విచ్చేయనున్న నందమూరి బాలకృష్ణ ,నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొంటారు బుర్రా సాయిమాధవ్.

ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.

ప్రతి నెలలో సినీ లేక నాటక రంగంలోని ఇద్దరికి ఎన్టీఆర్ పురస్కారం అవార్డులు అందజేస్తాము.ప్రతి రోజు ఒక ఆట ఉచిత ఎన్టీఆర్ సినిమా ప్రదర్శన చెయ్యబడును.

ఎన్టీఆర్ వేడుకల్లో అందరు పాల్గొని విజయవంతం చెయ్యాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube