విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత

దిశ చట్టం ద్వారా రమ్య కేసును చేదిచం.ముద్దాయికి ఈరోజు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా మరణశిక్ష విధించింది.

 State Home Minister Thaneti Vanitha Arrives At Visakhapatnam Airport , Thaneti V-TeluguStop.com

ప్రతిపక్ష పార్టీలు దిశ చట్టంపై హేళన మానుకోవాలి.అతి తక్కువ రోజుల్లోనే దిశ చట్టం ద్వారా రమ్య కేసును ఛేదించి నిందితుడికి మరణ శిక్ష విధించడం దిశ చట్టం ఉపయోగపడింది.

ప్రతిపక్ష పార్టీ నాయకుడు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ దిశ చట్టం బిల్లు ప్రతులను చింపడం విధానం, హేళన చేసే విధానం చూసాం.ఈ రోజైనా దిశ చట్టం గురించి తెలుసుకోవాలని గుర్తు చేశారు.

రమ్య కుటుంబానికి జగనన్న అండగా నిలబడ్డారు…8 లక్షల ఆర్థిక సహాయాన్ని, కోటి 60 లక్షల రూపాయల విలువైన భూమి, ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఇల్లు, రమ్య కుటుంబానికి ఇవ్వడం జరిగిందని తెలిపారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube