పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకు బయలుదేరిన పవన్అక్కడి నుంచి కలపర్రు మీదుగా తొలుత పెదవేగి మండలం జానంపేటలో రైతు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందించడంతో మొదలయ్యే యాత్ర ధర్మాజీగూడెం మీదుగా చింతలపూడి వరకు సాగుతుంది.పవన్ కళ్యాణ్ రైతు భరోసా యాత్రలో భాగంగా 41 మందికి సహాయం అందించనున్నారు.
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను పరామర్శించి రూ.లక్ష ఆర్థిక సాయం అందిస్తారు.







