రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన అనంతరం సోమవారం విశాఖపట్నం వెళుతున్న భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుకి గన్నవరం విమానాశ్రయంలో ఘనంగా వీడ్కోలు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, జిల్లా కలెక్టర్ రంజిత్ భాష, ఎస్పీ సిద్ధార్థ్ కౌశిల్, ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్యరెడ్డి, మాజీ మంత్రి డా.కామినేని శ్రీనివాస్.
మిజోరాం గవర్నర్ డా.కంభంపాటి హరిబాబు దంపతులు కూడా ఉపరాష్ట్రపతితో పాటు విశాఖపట్నం వెళ్లారు.







