హైదరాబాద్: కేటీఆర్ మీడియా సమావేశం.తెరాస ఫ్లినరిపై మీడియా సమావేశం.తెరాస ఆవిర్భావ దినోత్సవాన్ని తెరాస శ్రేణులు పండుగగా జరుపుకుంటారు.21 ఏళ్లు పూరైనందున హెచ్ ఐసీసీలో ప్రతినిధుల మహాసభను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం.రాష్ట్ర ప్రతినిధులకు ఆహ్వానాలు పంపుతున్నాం.21వ ఆవిర్భావ దినోత్సవానికి 3 వేల మంది ప్రతినిధులు హాజరవుతారు.
రేపు మధ్యాహ్నం జీహెచ్ ఎం నాయకులతో సమావేశం ఉంటుంది.హెచ్ ఐసీసీ వేదికను ఫైనల్ చేయడం జరిగీంది. 21 ఏళ్ల తెరాస బాల్యదశ నుంచి మెజార్ గా మారింది రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, నిర్ణయాలు వార్షికోత్సవంలో ఉంటాయి.
ఆహ్వానాలు అందిన వారే ఆవిర్భావ సభకు రావాలి.సభకు వచ్చే వారికి పాసులు జారీ చేయడం జరుగుతుంది.12769 గ్రామ శాఖల అధ్యక్షులు వారి వారి గ్రామాల్లో తెరాస జెండాలు ఆవిష్కరించాలి.3600 చోట్ల పట్టణాల్లో జెండా ఆవిష్కరణ చేయాలి.తెలంగాణ ఆత్మగౌరవానికి, అస్థితత్వానికి ప్రతీకగా తెరాస ఆవిర్భవించింది.







