అమరావతి: రేపు విజయవాడ లోని బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్న డా.వై యస్ ఆర్ తల్లి బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలకు కేటాయించిన 500 వాహనాలను బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.







