Manda Krishna Madiga Slams KCR Govt | కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తిగా మారి రాజరిక పాలన కొనసాగిస్తున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ విమర్శించారు ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో అంబేద్కర్ రచించిన రాజ్యాంగ పరిరక్షణ సన్నాహక సదస్సులో మంద కృష్ణమాదిగ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు…పూర్తి వివరాలు స్కిప్ చెయ్యకుండా పైనున్న వీడియో చూసి తెలుసుకోండి.
#MandaKrishnaMadiga #CMKCR #Telangana






