తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ,ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు

తిరుమల శ్రీవారిని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సదానంద గౌడ, ఎంపీ గురుమూర్తి దర్శించుకున్నారు.ఈ ఉదయం విఐపీ విరామ సమయంలో వీరు ఇరువురు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

 Former Karnataka Chief Minister Sadananda Gowda And Mp Gurumurthy Visited Thirum-TeluguStop.com

వీరికి ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేయగా దర్శనాంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలికి శ్రీవారి తీర్ధప్రసాదాలు అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube