శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న తెలంగాణ ఆర్ధికమంత్రి హరీష్ రావు

శ్రీశైలం మహాక్షేత్రంలోని శ్రీ భ్రమరాంబా సమేత మల్లికార్జునస్వామిని తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు దంపతులు దర్శించుకున్నారు.శ్రీశైలం ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న మంత్రి హరీష్ రావు దంపతులకు ఆలయ ఈవో ఎస్.

 Telangana Finance Minister Harish Rao Visits Srisaila Mallanna, Telangana , Har-TeluguStop.com

లవన్న అర్చకులు, ఆలయ మర్యాదలతో మంత్రి దంపతులకు స్వాగతం పలికారు అనంతరం మంత్రి హరీష్ రావు దంపతులు ద్వజస్దంభంనకి నమస్కరించి మల్లికార్జునస్వామిని భ్రమరాంబాదేవి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.దర్శనాంతరం అమ్మవారి ఆశీర్వచన మండపంలో మంత్రి హరీష్ రావు దంపతులకు అర్చకులు, వేదపండితులు ఆశీర్వచనం చేసి స్వామి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు….

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube