బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత... నిరసన చేస్తున్న గిరిజన నాయకుల అరెస్ట్

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత.గిరిజన రిజర్వేషన్ల బిల్లుపై పార్లమెంట్లో కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యాలయం ముట్టడికి వచ్చిన గిరిజనులు.

వారిని అడ్డుకున్న పోలీసులు.బిజెపి కార్యకర్తలు సైతం వారిపై కర్రలతో దాడికి యత్నం.

నిరసన చేసిన గిరిజనులను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్న పోలీసులు.నిరసన చేస్తున్న గిరిజన నాయకుల అరెస్ట్.

.

Advertisement
ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?

తాజా వార్తలు