కేంద్ర ప్రభుత్వం బీసీల వాటా ఇవ్వకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య

కేంద్ర ప్రభుత్వం బీసీల వాటా ఇవ్వకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తాం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో పోరాటాలు చేసి సాధించుకుందామని బిసి ఉద్యమం ద్వారా బీసీ హక్కులను సాధించుకుంటామని కేంద్ర ప్రభుత్వం బీసీలకు సరైన వాటా కల్పించకపోతే మరో దశ తెలంగాణ ఉద్యమం చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు సోమవారం కాచిగూడ అభినందన హోటల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు .

 If The Central Government Does Not Give The Share Of Bcs , We Will Invade The P-TeluguStop.com

ఈనెల 23వ తేదీన ఢిల్లీలో బీసీ ఉద్యోగుల తో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం దిగిరాకపోతే పార్లమెంట్ ముట్టడి చేస్తామని ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు బీసీ కులాల ని ఏకమై మిలిటెంట్ పోరాటాలు చేయడానికి ముందుకు రాకపోతే బానిస బతుకులు మారవు అని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు బీసీ రాష్ట్ర యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యుగేందర్ గౌడ్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఈ కార్యక్రమంలో బిసి సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ , నీల వెంకటేశం మహిళలు నాయకులు తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube