త‌న కాళ్లు మొక్క‌బోయిన బీజేపీ నేత కాళ్లు మొక్కిన ప్ర‌ధాని మోడీ..

దేశ ప్రజల కు ప్రధాని మోదీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.గతంలో గుజరాత్ లో ముఖ్యమంత్రిగా సేవలందించాడు.

ఇక ఆ రాష్ట్రంలో మోదీ తిరుగు లేదని చెప్పవచ్చు.వరుసగా నాలుగు సార్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నిక అయ్యారు.

ఇక ఆ క్రమంలో భారత జనతా పార్టీని మరింత వెలుగులోకి తీసుకు వచ్చి దేశవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకున్నాడు.ఇప్పుడు భారతదేశ ప్రధానిగా ఒక వెలుగు వెలుగుతున్నాడు మోదీ.

ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఓ ఎన్నికల సభలో నరేంద్ర మోదీ పాల్గొన్నాడు.ఒక సభలో మోదీ ప్రవర్తించిన ప్రవర్తన దేశ ప్రజల అందరిని వేరే స్థాయిలో ఆకట్టుకుంటుంది.

Advertisement

అసలేం జరిగిందంటే.తన కు పాదాభివందనం చేస్తున్న బీజేపీ నాయకుడిని వద్దని చెప్పిన మోదీ.

ఆ తర్వాత ఆయన కాళ్లనే నమస్కరించాడు.ఇదంతా చూసిన అక్కడి ప్రజలు, బిజెపి కార్యకర్తలు, నేతలు ప్రధాని మోదీ కు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు మోదీ ను తమదైన స్టైల్లో మెచ్చుకుంటున్నారు.

ఇక ఇప్పటికే మూడు దశల్లో పోలింగ్ ముగిసిన సంగతి మనకు తెలుసు.లాస్ట్ టర్మ్ మర్చి ఏడున జరగనున్నట్లు తెలుస్తుంది.కాగా ఓట్ల లెక్కింపు మార్చి 10న జరుగుతుంది.

ఫేక్ వీడియో షేర్ తో సంబంధం లేదు.. ఢిల్లీ పోలీసులకు రేవంత్ రిప్లై
వారికి గాజు గ్లాస్ గుర్తు.. కోర్టుకెక్కిన జనసేన 

ఇక మోదీ బాల్య జీవిత విషయానికి వస్తే ఆయన వాళ్ల తల్లిదండ్రులకు మూడో సంతానంగా పుట్టాడు.ఇక మోదీ పాఠశాల విద్యను వాద్ నగర్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుంచి దూర విద్య ద్వారా రాజనీతి శాస్త్రంలో డిగ్రీ పొందాడు.

Advertisement

ఇక ఒక మారుమూల గ్రామంలో తేనీరు అమ్మడం ద్వారా ప్రారంభమైన తన జీవితం ఆయన జీవిత కాల క్రమంలో అనేక మలుపులు తిరిగింది.ఇక సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మోడీ ప్రస్తుత వీడియో పై మీరూ.

ఓ లుక్కేయండి.

తాజా వార్తలు