విజయవాడ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన ఏపీఎన్జీవో

విజయవాడ లో ఏపీఎన్జీవో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశం అనంతరం ప్రభుత్వం విడుదల చేసిన PRC జిఓ కాఫీలను దగ్దం చేశారు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళేది లేదని సమావేశంలో తీర్మానం చేసినట్లు ఎపి NGO,s నేత బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు జీవోలు రద్దు చేసిన తర్వాతే ప్రభుత్వంతో చర్చలకు వెళ్తామన్నారుసమ్మె కు వెళ్లేందుకు సిద్ధంగా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు రేపట్నుంచి ఆందోళన కార్యకమాలను రాష్ట్ర వ్యాప్తంగా ఉదృతం చెయ్యాలి అని సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు

తాజా వార్తలు