తిరుపతి ఉప ఎన్నిక పై జనసేన బి‌జే‌పి సుధీర్ఘ చర్చలు

జనసేన, బి‌జే‌పి పార్టీలు పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే.ఏ‌పి లో ప్రధాన పార్టీగా జనసేన ను తీర్చిదిద్దెందుకు పవన్ కళ్యాణ్ బాగానే శ్రమ పడుతున్నాడు.

 Janasena And Bjp Conduct The Meeting Hyderabad-thirupathi Elections-janaseena-bj-TeluguStop.com

ఏ‌పి లో త్వరలో తిరుపతి లోక్ సభ స్థానం కు ఉప ఎన్నిక జరగనున్నది.తిరుపతి ఉప ఎన్నికను అధికార ప్రతి పక్ష పార్టీలు ఛాలెంజింగ్ గా తీసుకున్నాయి.

ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ స్థానంపై రాష్ట్ర బి‌జే‌పి నేతలతో చర్చలు జరిపి మాలో ఎవరు నిలుచుంటారో అనే విషయంను త్వరలో ప్రకటిస్తాంని కొన్ని రోజుల క్రిందటనే ప్రకటించాడు.ఈ నేపథ్యంలో జనసేన బి‌జే‌పి పార్టీ నాయకులు ఓ మూడు గంటలపాటు చర్చలు జరిగినట్లుగా జనసేన ఓ ప్రకటన విడుదల చేసింది.

తిరుపతి ఉప ఎన్నికకు ఎలా సిద్దం అవ్వాలి, ఎలాంటి ప్రణాళికలు రచించాలి అనే విషయంపై చర్చించినట్లుగా తెలుస్తుంది.అలాగే కేంద్ర నుండి బి‌జే‌పి పెద్దలను ప్రచారంలోకి దింపాలని చూస్తుంది.

అమిత్ షా, జే‌పి నడ్డ, వంటి మంత్రుల సేవలను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో జనసేన ఉంది.మరి రాష్ట్ర బి‌జే‌పి నేతలు ఈ విషయంలో ఎలాంటి అభిప్రాయం ను వ్యక్తం చెయ్యనున్నారో మరి కొన్ని రోజుల్లో తెలియనున్నది.

మరోసారి ఈ విషయంపై రెండు పార్టీలు చర్చకు వచ్చి నిర్ణయం తీసుకొనున్నాయి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube