పోలీసులకు లొంగిపోయిన 'గాలి' !

ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్‌ నుంచి జనార్దన్ రెడ్డి 57 కేజీల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు.ఈ నేపథ్యంలో …శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు పోలీసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయారు.అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.తాను పరారీలో లేనన్నారు.తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు.

 The Police Surrendered To Janardhana Reddy-TeluguStop.com
.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube