ఆంబిడెంట్ కంపెనీ వ్యవస్థాపకుడు ఫరీద్ నుంచి జనార్దన్ రెడ్డి 57 కేజీల బంగారం ముడుపుల రూపంలో తీసుకున్నట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మైనింగ్ కింగ్ గాలి జనార్దన్ రెడ్డికి పోలీసులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో ఆయన కొద్ది రోజులుగా పరారీలో ఉన్నాడు.ఈ నేపథ్యంలో …శనివారం మధ్యాహ్నం 3.50 గంటలకు బెంగళూరు పోలీసు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో పోలీసులకు లొంగిపోయారు.అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ తనపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.తాను పరారీలో లేనన్నారు.తాను విచారణకు సహకరిస్తానని తెలిపారు.
.
తాజా వార్తలు