ప్రొఫెసర్ కోదండరాం ఆధ్వర్యంలోని తెలంగాణ జన సమితికి ఎన్నికల గుర్తు ఖరారయ్యింది.టీజేఎస్కు ‘అగ్గిపెట్టె’ గుర్తును ఈసీ కేటాయించింది.
ఇప్పటికే మహాకూటమిలో 20 సీట్లు అడిగిన టీజేఎస్ డెడ్లైన్ కూడా విధించింది.ఇవాళ్టితో ఆ డెడ్లైన్ ముగుస్తోంది.
ఈ నేపథ్యంలో మహాకూటమిలో కొనసాగింపుపై రేపు కీలక నిర్ణయం తీసుకోనున్నారు.
.
తాజా వార్తలు