చిరంజీవి యాంకర్ గా మీలో ఎవరు కోటీశ్వరుడు

ప్రస్తుతం, తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన షోగా వెలుగొందుతోంది “మీలో ఎవరు కోటీశ్వరుడు”.అమితాబ్ బచ్చన్ లాంటి మహానటుడు హిందీలో చేస్తున్న షోకి నాగార్జున ఎంతమాత్రం సరిపోతారు అని అనుమానపడ్డ వారందరి నోటికి తాళం వేసే రేంజ్ కి ఈ షోని తీసుకెళ్ళారు అక్కినేని నాగార్జున.

 Chiranjeevi Replaces Nagarjuna As Meelo Evaru Koteeshwarudu Host-TeluguStop.com

మరి ఇప్పుడు ఈ షోకి నాగార్జున కాకుండా చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నారని చెబితే?

మెగాస్టార్ షో నిర్వహిస్తారంటే ఆనందపడాలో, లేక నాగార్జున వ్యాఖ్యాతగా ఉండట్లేదని బాధపడాలో అర్థం కావడం లేదా? ఈ వార్త విన్న వారందరి పరిస్థితి అలానే ఉంది.కాని, మొత్తం మీద మెగాస్టార్ టెలివిజన్ రంగప్రవేశం నిజంగా హర్షించదగ్గ విషయమే.

అయితే ఈ విషయంపై ఇంకా ఎలాంటి అఫీషియల్ ప్రకటన రాకపోయినా, దాదాపుగా ఇదే జరగబోతోందని విశ్వసనీయ వర్గాల సమాచారం.డిసెంబరు 12వ తేది నుంచి చిరంజీవి వ్యాఖ్యాతగా “మీలో ఎవరు కోటీశ్వరుడు” కొత్త సీజన్ ప్రారంభం కాబోతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube