Telangana Congress : తెలంగాణలో నేటి నుంచి మరో 2 గ్యారెంటీలు అమలు

తెలంగాణలో ఇవాళ్టి నుంచి మరో రెండు గ్యారెంటీలు అమలు కానున్నాయి.రూ.500 కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ను కాంగ్రెస్ ప్రభుత్వం ( Congress Govt )అమలు చేయనుంది.ఈ మేరకు సచివాలయంలో రెండు గ్యారెంటీలను సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) ప్రారంభించనున్నారు.

అయితే చేవెళ్లలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ ( Priyanka Gandhi )చేతుల మీదుగా రెండు గ్యారెంటీలను ప్రారంభించాలని ప్రభుత్వం భావించింది.ఉమ్మడి మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే.దీంతో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.దీంతో సచివాలయంలోనే రెండు గ్యారెంటీలను ప్రభుత్వం ప్రారంభించనుంది.సాయంత్రం రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube