సభాహక్కుల ఉల్లంఘన నోటీసు..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్షనేత జ గన్ తో సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా బాబు బెదిరింపులకు,తీవ్రపదజాలాలకు దిగారని ఆ నోటీసులో పేర్కొన్నారు.

 Ysrcp Serves Privilege Notice Against Cm Chandrababu-TeluguStop.com

మీ అంతు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారని కనుక ఎమ్ ఎల్యే లకే సభలోరక్షణ లేని పరిస్థితి ఉందని అన్నారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అశోక్ రెడ్డి తదితరులు ఈ నోటీసును స్పీకర్ శివప్రసాదరావుకు అందజేశారు.

దీనిపై స్పీకర్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube