సభాహక్కుల ఉల్లంఘన నోటీసు..

ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పలువురు స్పీకర్ కు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.

పట్టిసీమ ప్రాజెక్టు అంశంపై మంగళవారం నాడు అసెంబ్లీలో చర్చ జరుగుతుండగా ప్రతిపక్షనేత జ గన్ తో సహా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు అందరిపైనా బాబు బెదిరింపులకు,తీవ్రపదజాలాలకు దిగారని ఆ నోటీసులో పేర్కొన్నారు.

మీ అంతు చూస్తామంటూ ఆయన వ్యాఖ్యానించారని కనుక ఎమ్ ఎల్యే లకే సభలోరక్షణ లేని పరిస్థితి ఉందని అన్నారు.చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, గిడ్డి ఈశ్వరి, అశోక్ రెడ్డి తదితరులు ఈ నోటీసును స్పీకర్ శివప్రసాదరావుకు అందజేశారు.

దీనిపై స్పీకర్ ఎలాంటి వ్యాఖ్యానం చేయలేదు.

ఇప్పుడైనా జగన్ ను విమర్శిస్తారా ? మోది టూర్ పై కూటమి నేతల ఆశలు
Advertisement

తాజా వార్తలు