కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై సీబీఐ కోర్టు రేపు విచారణ చేపట్టనుంది.