రేపు ఈడీ విచారణకు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి

ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రేపు ఈడీ విచారణకు హాజరుకానున్నారు.ఢిల్లీ లిక్కర్ స్కాం మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

 Ycp Mp Magunta Srinivasulu Reddy For Ed Inquiry Tomorrow-TeluguStop.com

అయితే ఈనెల 18న ఈడీ విచారణకు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి గైర్హాజరు అయ్యారు.బంధువులకు అనారోగ్యంతో విచారణకు హాజరుకాలేకపోయారన్న సంగతి తెలిసిందే.

కాగా ఇప్పటికే మాగుంట కుమారుడు రాఘవ రెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube