ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై వైసీపీ తుది కసరత్తు

ఏపీలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి.

 Ycp Final Exercise On Selection Of Mlc Candidates-TeluguStop.com

ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంపికపై అధికార వైసీపీ తుది కసరత్తు చేస్తోంది.ఈ మేరకు పార్టీలోని ముఖ్యనేతలతో సీఎం జగన్ సమావేశం కానున్నారు.

కాగా ఇప్పటికే అభ్యర్థులుగా జయమంగళ వెంకటరమణ, కుడుపూడి సూర్యనారాయణ పేర్లు ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.సమావేశం అనంతరం సీఎం జగన్ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube