విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికుల ఆందోళన

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు ఆందోళనకు దిగారు.విశాఖ ఉక్కులో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నడుస్తుందని నిన్న కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే.

 Workers' Agitation Against Privatization Of Visakhapatnam Steel Plant-TeluguStop.com

ఈ నేపథ్యంలో కేంద్రం ప్రకటనపై కార్మిక సంఘాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి.ఈ మేరకు ఉక్కు సంకల్ప మహా పాదయాత్రను చేపట్టింది విశాఖ స్టీల్ పరిరక్షణ కమిటీ.

కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన ఈ పాదయాత్ర స్టీల్ ప్లాంట్ నుంచి సింహాచలం వరకు సాగనుంది.మరోవైపు ఈవోఐ బిడ్డింగ్ కు ఇవాళ్టితో గడువు ముగియనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube