పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం..: చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు( Chandrababu ) కీలక వ్యాఖ్యలు చేశారు.తమ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో పట్టిసీమను ఏడాది కాల వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు.

 Will Stand By Party Workers Chandrababu Details, Pattiseema Project, Tdp Preside-TeluguStop.com

గోదావరి జలాలను సైతం రాయలసీమకు( Rayalaseema ) తీసుకొచ్చామని చంద్రబాబు పేర్కొన్నారు.

అనంతరం కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై స్పందించిన ఆయన ప్రశాంతంగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొందరు కావాలనే కుట్రపూరితంగా దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

అంతేకాకుండా యువగళం వాలంటీర్లపై( Yuvagalam Volunteers ) కూడా దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.

అయితే తమ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని చంద్రబాబు స్పష్టం చేశారు.

అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ టీడీపీ( TDP ) అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube