విశాఖ పూర్ణానందస్వామి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

విశాఖ పూర్ణానంద స్వామి కేసు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఆశ్రమంలోని మైనర్ బాలికలపై అత్యాచారం జరిగిందని పోలీసులు తెలిపారు.

 Visakha Purnanandaswamy Case Remand Report Key Points-TeluguStop.com

అర్ధరాత్రి సమయంలో మైనర్ బాలికలను నిద్రలేపి స్వామిజీ తన గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడేవాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.ఈ క్రమంలోనే ఏడాది కాలంగా అత్యాచారం చేయడంతో మరో మైనర్ బాలిక గర్భం దాల్చిందని వెల్లడించారు.

ఆ బాలికను బంధువులు ఆశ్రమం నుంచి తీసుకెళ్లిపోయారని చెప్పారు.విచారణలో భాగంగా బాధిత బాలికలకు విజయవాడలో పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు.

అదేవిధంగా నిందితుడు స్వామిజీపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.దీంతో స్వామిజీకి జూలై 5వ తేదీ వరకు రిమాండ్ విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube