మనందరికీ తెలిసిందే వన్యమృగాల చేతిలో ఎవరైనా చిక్కితే ప్రాణాలు కోల్పోవడం తరచూ మనం వార్తల్లో వింటూనే ఉంటాం.
ఇందులో ముఖ్యంగా యుక్తికి, శక్తికి మారుపేరైన చిరుత పులి మనిషి పై దాడి చేస్తే ప్రాణాలు కాపాడుకోవడం అంత సాధ్యమయ్యే విషయం కాదు.
దానికి చేతికి ఏదైనా ప్రాణం ఉన్న జీవి దొరికిందంటే ప్రాణం పోతుందని ముందే నిర్ధారణ చేసుకోవచ్చు.అయితే తాజాగా అతని ప్రాణం పోతుందని తెలిసి తన కొండంత ధైర్యంతో తెగించి ఏకంగా చంపాడు ఓ ధైర్యవంతుడు.
ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.ఈ అరుదైన సంఘటన తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలో చోటు చేసుకుంది.
జిల్లాలోని అరసికేరే మండలంలోని బెండేకరే తాండ వద్ద రాజ్ గోపాల్ నాయక్ తన భార్య, కుమార్తె తో కలిసి బంధువుల ఇంట్లో పెళ్లి చూసుకొని తిరుగు ప్రయాణం వారి బైక్ పై మొదలుపెట్టారు.అయితే ఈ సమయంలో తండా వద్ద ఈ కుటుంబం చేరుకోగానే అనుకోకుండా చిరుత వారి కుటుంబం పై హఠాత్తుగా దాడి చేసింది.
ఈ దాడిలో మొదటగా ఆ చిరుత రాజా గోపాల్ నాయక్ కుమార్తె పై దాడి చేయగా ఆ తర్వాత అతడిపై కూడా చిరుత విరుచుకుపడింది.ఇక ఆ సమయంలో అతడు తనకు చావు తప్పదని ఉన్న సమయంలో అతడు చిరుతతో పోరాటానికి సిద్ధం అయ్యాడు.
ఎలాగాలో ఆ చిరుత గొంతును చేతికి గట్టిగా అదిమి పట్టుకున్నాడు.ఒక చేతితో చిరుత మేడను గట్టిగా చేతితో చిరుత పై విడుదల వర్షం కురిపించడంతో ఆ చిరుత అక్కడికక్కడే ప్రాణం వదిలింది.
ఈ సంఘటనలో 20 నిమిషాల పాటు జరిగిన ఈ సమరంలో కుటుంబ సభ్యులకి కాస్త తీవ్ర గాయాలయ్యాయి.తన కుటుంబ సభ్యుల ప్రాణాలు రక్షించుకోవాలన్న ఆలోచనతో అతడు ఏం చేస్తున్నాడో ఏమో తెలియకుండానే చివరికి చిరుతను చంపాల్సి వచ్చింది అని అతడు తెలిపాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy