విజయవాడ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.తొడలు కొడితే, మీసాలు మెలేస్తేనో ప్రజా నాయకులు కారన్న కేశినేని.
ప్రజల మనసులు గెలిస్తేనే నాయకులు అవుతారని చెప్పారు.అనంతరం వైసిపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరగలేదని విమర్శించారు.
ఈ నేపథ్యంలో సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే టిడిపి అధికారంలోకి రావాలని, చంద్రబాబు ముఖ్యమంత్రి అవ్వాలని వ్యాఖ్యానించారు.