హైదరాబాద్ క్రికెట్అ.సోసియేషన్ పై వీహెచ్సీ నేత శశిధర్ ఫిర్యాదు చేశారు.
దీనిపై హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.ఈ నెల 25న భారత్ -ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా టికెట్ల విక్రయంలో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులో పేర్కొన్నారు.
విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరారు.