విశాఖ రైల్వే జోన్ పై కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ క్లారిటీ ఇచ్చారు.రైల్వే జోన్ ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.
విశాఖ రైల్వే జోన్ పై వస్తున్న వదంతులు ప్రజలు నమ్మొద్దని సూచించారు.ఇప్పటికే భూసేకరణ పూర్తయింది అన్న కేంద్రమంత్రి.
రైల్వే జోన్ ఏర్పాటు ఫుల్ ట్రాక్ లో ఉందని వెల్లడించారు.అదేవిధంగా రైల్వే జోన్ కేంద్రం ఇచ్చిన హామీ అని దానిని కచ్చితంగా పూర్తి చేస్తామని పేర్కొన్నారు.