పార్లమెంట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వార్షిక బడ్జెట్ ను ప్రకటించారు.ఈ క్రమంలో బంగారం, వెండి ధరలపై కస్టమ్స్ డ్యూటీ పెంచినట్లు వెల్లడించారు.
అదేవిధంగా పలు వస్తువులపై కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు తెలిపారు.
పెరగనున్న ధరలు: – బంగారం, వెండి – టైర్లు – సిగరెట్లు – బ్రాండెడ్ దుస్తులు – దిగుమతి అయ్యే రబ్బరు
తగ్గనున్న ధరలు: – ఎలక్ట్రిక్ వాహనాలు – టీవీలు – మొబైల్స్ – లిథియం అయాన్ బ్యాటరీలు – కిచెన్ చిమ్నీలు
.