టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరికి బెయిల్..

టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది.ఈ క్రమంలో అరెస్ట్ అయిన మైబయ్య, జనార్దన్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

 Two More Bailed In Tspsc Paper Leak Case-TeluguStop.com

కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 17 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube