టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరికి బెయిల్ వచ్చింది.ఈ క్రమంలో అరెస్ట్ అయిన మైబయ్య, జనార్దన్ కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా ఈ వ్యవహారంలో ఇప్పటివరకు 17 మందికి నాంపల్లి కోర్టు బెయిల్ ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.అయితే ఈ కేసుపై సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది.