నెల్లూరు జిల్లా:- వింజమూరు పోలీస్ స్టేషన్ లోపల రెండు వర్గాలు కొట్లాట.పాత విబేధాలతో ఫిర్యాదు ఇచ్చేందుకు స్టేషన్ కి వచ్చిన ఇద్దరు వ్యక్తులు.
పోలీస్ స్టేషన్ సాక్షిగా పోలీసులు ముందే పిడు గుద్దులు గుద్దు కున్న వైనం.
ఓ ప్రధాన పత్రిక విలేకరి మరియు వైసిపి నేతల మధ్య జరిగిన ఘర్షణ.
సంచలంగా మారిన పోలీస్ స్టేషన్ లోపల జరిగిన గొడవ.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసిన ఎస్సై జంపాని కుమార్.







