పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్

పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బాలుడు అదృశ్యం కేసులో ట్విస్ట్ నెలకొంది.పిట్టగోడపై కూర్చోబెట్టి తల్లి ఆడిస్తున్న సమయంలో బాలుడు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు.

ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లి డిప్రెషన్ లో బాలుడు కనిపించడం లేదని చెప్పింది.దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Twist In The Case Of Disappearance Of A Boy In Narsaraopet Of Palnadu District-�

ఈ క్రమంలో రంగంలోకి దిగిన పోలీసులు బావిలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు.అనుమానంతో తల్లిని విచారించగా ఆడిస్తున్న సమయంలో బాలుడు బావిలో పడిపోయాడని వెల్లడించింది.

అయితే బాలుడు ప్రమాదవశాత్తు పడిపోయాడా.? లేదా కావాలనే పడేశారా.? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
చిరంజీవిని బలవంతం చేసినందుకు మంచి ఫలితమే దక్కింది..

తాజా వార్తలు