దసరా సందర్భంగా ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్

TS RTC Good News For Commuters On The Occasion Of Dussehra

దసరా పండుగను పురస్కరించుకుని ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది.పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ముందుగా టికెట్ బుక్ చేసుకుంటే వారికి పది శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

 Ts Rtc Good News For Commuters On The Occasion Of Dussehra-TeluguStop.com

అక్టోబర్ 15 వ తేదీ నుంచి 29 తేదీల మధ్య రానుపోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు తిరుగు ప్రయాణంపై పది శాతం రాయితీ వర్తింపజేస్తామని టీఎస్ ఆర్టీసీ తెలిపింది.అయితే ఈనెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్న వారికే ఈ ఆఫర్ వర్తిస్తుందని స్పష్టం చేసింది.

అదేవిధంగా రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్ని రకాల బస్సుల్లోనూ రాయితీ అమలు చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube